భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గురించి

From Nithyanandapedia
Jump to navigation Jump to search
Title Supreme Pontiff of Kailasa
Personal
Born A. Rajasekaran
1 January 1978
Tiruvannamalai, Tamil Nadu,
India
Religion Hinduism
Founder of Nithyananda Dhyanapeetam
Philosophy Advaita Vedanta
Religious career
Literary works Living Enlightenment,
Guaranteed Solutions,
Bhagavad Gita Demystified
Website https://kailaasa.org/


హిందూ మతం యొక్క సుప్రీమ్ పోంటిఫ్, జగద్గురుమహాసన్నిదానం, భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం (HDH) (பகவான் ஸ்ரீ நித்யானந்த பரமசிவம் : Tamil), (भगवान श्री नित्यानन्द परमसिवं: Sanskrit) జన్మదినం 2 జనవరి 1978 పునరుద్దకులు కైలాస[1] – పురాతన జ్ఞానోదయం నాగరికత, విశ్వ సరిహద్దు-లేని గొప్ప హిందూ దేశం.

హిందూ మాత ప్రకారం భగవాన్ పరమశివుని యొక్క 1008 అవతారం అని అయన పూర్వీకులు జ్ఞానోదయం పొందిన గురువులు మరియు ప్రవీణులు పేర్కొన్నారు. భగవాన్ శక్తి ఆవిష్కరణ , యోగా మరియు ఆలయ ఆధారిత విశ్వవిద్యాలయాలను మానవత్వానికి మరల అందుబాటులోకి తెచ్చారు. భగవాన్ మరియు నిత్యానంద సంప్రదాయం యొక్క సన్యాసులు, సన్యాసినులు మరియు హిందూ ప్రవాసుల నాయకత్వంలో ప్రపంచ శాంతి కోసం మరియు మానవాళికి అత్యధిక ఆధ్యాత్మిక పురోగతిని ఇవ్వడానికి ఏకైక సార్వభౌమ హిందూ దేశం శ్రీ కైలాస కృషి చేస్తోంది.

నిత్యానంద విశ్వవిద్యాలయం [2] (ప్రపంచం లోనే అతిపెద్ద) భగవాన్ ప్రేరణతో 150 దేశాలలో విస్తరించిన క్యాంపస్‌లతో హిందూ మతం యొక్క 20 మిలియన్ల మూల పుస్తకాలను మరియు ఆయుర్వేదం, సంగీతం, నృత్యం, శిల్పం, జ్యోతిషశాస్త్రం మరియు వాస్తు వంటి 64 పవిత్ర కళలు మరియు శాస్త్రాలను సేకరించి, నిర్వహించడం, సంరక్షించడం, టైమ్ క్యాప్సులింగ్, డీకోడింగ్, వ్యాప్తి చేయడం మరియు పునరుద్ధరించబడుతుం

భగవాన్ ను 1008th ఆచార్య మహమండలేశ్వర్(ఆధ్యాత్మిక నాయకులందరి అధిపతి ) అటల్ అఖాడా (హిందూ మతం యొక్క అతిపురాతన),233 వrd గురుమహాసన్నిదానం (పోంటిఫ్ ) కాంచి కైలాస సర్వజ్ఞపీఠం యొక్క (తొండై మండల ఆధీనం), ప్రస్తుత 293rd జగత్గురుమహాసన్నిదానం (పోంటిఫ్ ) శ్యామలపీఠ సర్వజ్ఞపీఠం యొక్క, ప్రస్తుత 23rd ధర్మముక్తి స్వర్గపురం ఆధీనం యొక్క గురుమహాసన్నిదానం,అతిపెద్ద సన్యాసి ఆశ్రమం ఐన మహనిర్వాణి అఖాడా ప్రస్తుత మహామండలేశ్వరునిగా (హిందూ మతం సన్యాసి క్రమం) 1000 మంది హిందూ నాయకుల సమాజం చేత ఎన్నుకోబడిన మరియు సూర్యవంశం సురంగి సామ్రాజ్యం యొక్క ప్రాస్తుత చక్రవర్తి గా ఎన్నోకోబడినారు.

పరమశివుడి అవతారం

నాడి పఠనం ద్వారా హిందూ మతంలో అవతార పురుషుల యొక్క ఆగమనాన్ని గుర్తించడం.

నాది హిందూ మతంలో అకాషిక్ పఠనం యొక్క ప్రాచీన శాస్త్రం. దీనిని పరమశివుడు వైతేశ్వరుడు (వైద్యం చేసేవాడు) రూపంలో స్థాపించాడు. ఈ గ్రంథాలను అగస్తియా మహర్షి గతవర్తన పరిచారు . భూమి పై అత్యున్నత చేతనా స్థితులు కలిగిన వారు మరియు అవతార పురుషుల యొక్క ఆగమనాన్ని వివరించడం చాలా ముఖ్యమైనది. అంతే కాకుండా ఈ అతిపురాతన శాస్త్రం భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గారి రాకను కూడా పేర్కొన్నది. [3]. భగవాన్ యొక్క పుట్టుకను జోషుయించే తమిళ వచనం యొక్క సంబంధిత భాగం అందుబాటులో ఉంది. ఇక్కడ[4]

భగవాను ను నిగ్గు పరిచే ప్రక్రియ లో పాల్గొన్న జీవన్ముక్త గురువులు మరియు ఆధ్యాత్మిక ప్రావీణులు

1008 అవతారం ఐన భగవాన్ఆ శ్రీ నిత్యానంద పరమశివం గారిని తీర్చిదిద్దడం లో పాల్గొన్న ధ్యాత్మిక నిపుణుల మరియు గురువులు; భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం. విస్తృతమైన సమాచారం అందుబాటులో ఉంది ఇక్కడ[5]

పట్టాభిషేకాలు: కైలాస పునరుద్ధరణ

ప్రపంచంలోని గొప్ప హిందూ దేశం యొక్క పునరుజ్జీవనం మరియు జ్ఞానోదయం కలిగిన నాగరికత - కైలాస భగవాన్ యొక్క 3 సంవత్సరాల బాల్య వయస్సు,నుండి చురుకుగా ప్రారంభమైంది.

సంవత్సరం పట్టాభిషేకాలు / ఎన్నికలు / వ్యవస్థాపకులు Age
1981 3 సంవత్సరాల వయస్సులో 'బాల సన్యాసి' గా మరియు 'చతుర్మస్య' లోకి దీక్ష ఇవ్వబడ్డారు. 3
1988 అతి పురాతన ఆశ్రమ విశ్వవిద్యాలయం ఐన కాంచీ కైలాస సర్వజ్ఞపీఠం యొక్క గురుమహా సన్నిధానం గా పట్టాభిషిక్తులు అయ్యారు. 10
1994 గురుపరంపరచేత అరుణాచల సర్వజ్ఞపీఠం యొక్క వారసునిగా ప్రకటింపబడినారు. (24 మే 1994) 16
1999 కైలాస దేశాన్ని అంతర్జాతీయం గా పునరుద్ధరించడానికి నిత్యానంద సంఘ మిషన్ ను స్థాపించారు 21
2002 ఆది పీఠ సర్వజ్ఞపీఠ స్థాపకులు(4 నవంబర్ 2002) 24
2004 భాగ్యనగర, శ్రీపుర సర్వజ్ఞపీఠం వారసుడిగా ప్రకటింపబడ్డారు (1 జనవరి 2004) 26
2004 సూర్యవామ వంశానికి చెందిన సూర్యవంశ సురంగి సామ్రాజ్యం యొక్క ప్రస్తుత చక్రవర్తి. (31 డిసెంబర్ 2004) 26
2007 ఆది పల్లవ సర్వజ్ఞపీఠం యొక్క పునఃస్థాపకులు 29
2007 మహనిర్వాణి అఖాడా మహామండలేశ్వరుని గా పట్టాభిషిక్తులు అయ్యారు 29
2008 కాశి సర్వజ్ఞపీఠ వారసునిగా పట్టాభిషిక్తులు అయ్యారు 30
2012 పురాతన హిందూ పాపల్ రాష్ట్రం మరియు సన్యాసుల రాజ్యం ఐన మధురై శ్యామలాపీఠ సర్వజ్ఞపీఠం యొక్క జగద్గురుమహాసన్నిధానం గా పట్టాభిషిక్తులు అయ్యారు 34
2013 అతి చిన్న వయసులోనే అత్యున్న ఆధ్యాత్మిక ఆశ్రమ సంప్రదదాయ అధిపతి ఐన మహా నిర్వాణి అఖాడా యొక్క మహామండలేశ్వరునిగా అధికారికం గ పట్టాభిషిక్తులు అయ్యారు. 35
2013 అటల్ అఖాడా యొక్క ఆచార్య మహామండలేశ్వర్(హిందూమతం లోనే అతిపురాతన ఆశ్రమ సంప్రదాయం) మాజీ ఆధ్యాత్మిక అధిపతి అచార్య సుఖ్దేవానంద గారి చేత 35
2014 తంజావూర్ ఆధీనం యొక్క గురుమహాసన్నిదానంగా పట్టాభిషిక్తులు అయ్యారు. (పాల్సామి మఠం మరియు శంకరసామి మఠం) 36
2014 తిరువావుర్ ఆధీనం యొక్క గురుమహాసన్నిదానంగా పట్టాభిషిక్తులు అయ్యారు. 36
2014 వేదారణ్యం ఆధీనం యొక్క గురుమహాసన్నిదానంగా పట్టాభిషిక్తులు అయ్యారు. 36
2014 పంచనదికులం ఆధీనం యొక్క గురుమహాసన్నిదానంగా పట్టాభిషిక్తులు అయ్యారు. 36
2015 ధర్మముక్తి స్వర్గపురం ఆధీనం యొక్క గురుమహాసన్నిదానంగా పట్టాభిషిక్తులు అయ్యారు. 37
2015 కొలద మఠ గురుమహాసన్నిదానం గా పట్టాభిషిక్తులు అయ్యారు. 37
2016 Elected as a సుప్రీమ్ పోంటిఫ్ of Hinduism by a congregation of over 1000 Hindu leaders (పోంటిఫ్ s) 38

విజయాలు

  • చాలా ఫలవంతమైన, ఎక్కువగా వీక్షించినబడిన, పఠింపబడిన హిందూ మతం యొక్క గురువుగా గౌరవించబడ్డారు.
  • 3 భాషలలో(ఇంగ్లీష్, తమిళం మరియు సంస్కృతం) 300 పుస్తకాలు మరియు 10,000 వ్యాసాలను రచించారు - 50 భాషల్లోకి 1000 శీర్షికలు అనువదించబడినది.
  • 20 మిలియన్లకు పైగా కాపీలు పుస్తకాలు మరియు కథనాలు విక్రయించదినవి, చదవడం మరియు డౌన్‌లోడ్ చేయబడినవి.
  • 10,000 గంటలకు పైగా ఉపన్యాసాలు, సోషల్ మీడియాలో 1 బిలియన్లకు పైగా వీక్షింపబడినారు.
  • ఉపనిషత్తులు, భగవద్గీత, శివ సూత్రాలు, యోగ సూత్రాలు, అష్టావక్ర గీత, జైన సూత్రాలు వంటి అన్ని పవిత్ర గ్రంథాల వ్యాఖ్యాతగా గౌరవించబడ్డారు.
  • హిందూ మతం యొక్క నాయకుడిగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన హిందూ నాయకుడిగా గౌరవించబడ్డారు.
  • వాట్కిన్స్ మైండ్, బాడీ, స్పిరిట్ మ్యాగజైన్ చేత ఆధ్యాత్మికంగా ప్రభావితమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా ప్రశంసలు అందుకున్నారు.
  • రుద్రాకన్య/ రుద్ర, రిషి/ రిషిక, భైరవ / భైరవి, సన్యాసులతో సహా పది ప్రాచీన హిందూ సంప్రదాయాలను పునరుద్ధరిస్తున్నారు.
  • 110 దేశాలలో ఉపప్రాంగణాలతో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ విశ్వవిద్యాలయ స్థాపకులు.
  • 1000+ కైలాస జ్ఞానోదయం పర్యావరణ వ్యవస్థల స్థాపకులు.
  • 100 కి పైగా సర్వజ్ఞపీఠాల స్థాపకులు మరియు పునరుద్ధకులు.
  • 1 మిలియన్ పుస్తకాలు, 1 మిలియన్ తాళపత్రాలు మరియు 20 మిలియన్లకు పైగా డిజిటల్ పుస్తకాలను సేకరించిన అతిపెద్ద హిందూ లైబ్రరి వ్యవస్థాపకులు.

అవార్డులు మరియు గుర్తింపుపత్రం

సంవత్సరం అవార్డులు/గుర్తింపుపత్రం సంస్థ
2004 అమెరికాలోని ఒహియోలోని కొలంబస్‌లో భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గౌరవార్థం ప్రకటన సందేశం (17 August 2004)[6] USA లోని ఒహియో గవర్నర్
2005 సెయింట్ లూయిస్ లో భగవాన్ రాకకు ధన్యవాద ప్రకటన పత్రం (15 ఏప్రిల్ 2005)[7] USA లోని సెయింట్ లూయిస్ మేయర్
2007 ధ్యానం ద్వారా అంతులేని ఆనందాన్ని పొందే శాస్త్రాన్ని పునరుద్ధరించినందుకు సమర్పించిన గుర్తింపు పత్రం (22 మార్చ్2007) కాలిఫోర్నియా శాసనసభ, USA
2007 ధ్యానం & యోగాలో చేసిన కృషికి సమర్పించిన గుర్తింపు పత్రం (31 మే 2007) లాస్ ఏంజిల్స్ దేశం, కాలిఫోర్నియా, USA
2007 భారత మాజీ అధ్యక్షుడు డాక్టర్ అబ్దుల్ కలాంతో వార్షికోత్సవ వేడుకల సందర్భంగా గుర్తింపు పొందిన భగవాన్. (15 అక్టోబరు 2007)[8] JSS ఆధ్యాత్మిక మిషన్
2007 వేద దేవాలయాన్ని ఘనంగా పవిత్రం చేసిన సందర్భంగా కైలాస చేసిన కృషికి సమర్పించిన గుర్తింపు పత్రం(10 నవంబరు 2007) యు.ఎస్. ప్రతినిధుల సభ
2009 వాంకోవర్‌లో మూడు రోజుల యోగా మరియు ధ్యాన కార్యక్రమానికి నిత్యానంద ధ్యాన అకాడమీతో పాటు భగవాన్ కు సమర్పించిన గుర్తింపు పత్రం. (10 మార్చ్2009) కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రీమియర్, గోర్డాన్ కాంప్‌బెల్
2009 ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల పట్ల అత్యుత్తమ నిబద్ధత, అంతర్జాతీయ వేద హిందూ విశ్వవిద్యాలయ విద్యార్థులకు సేవ మరియు నిస్వార్థ భక్తి మరియు ప్రపంచవ్యాప్తంగా ఆశ్రమాల విస్తరణ మరియు ఆయన నాయకత్వానికి సమర్పించి గుర్తింపు పత్రం. (29 మార్చ్2009) కాలిఫోర్నియా లెజిస్లేచర్ అసెంబ్లీ, నార్వాక్, కాలిఫోర్నియా, USA
2009 కీస్ టు ది సిటీ, ఆర్టీసియా, కాలిఫోర్నియా, యుఎస్ఎ అతని దైవ పవిత్రతకు లభించింది. (29 మర్చి 2009 ఆర్టీసియా, కాలిఫోర్నియా, USA
2009 నగర సందర్శనకు భగవాన్ కు సమర్పించిన స్వాగత పత్రం. (29 ఏప్రిల్ 2009) మేయర్ కార్యాలయం, కొలంబస్, ఒహియో, USA
2009 ఓహియో ఉమెన్స్ రిఫార్మేటరీలో యోగా తరగతుల కై మరియు ,అంతర్గత ఆనందం యొక్క శాస్త్రాన్ని పునఃస్థాపనచేయడానికి ఆయన చేసిన కృషికి యొక్క గుర్తింపు పత్రం. (29 ఏప్రిల్ 2009) గవర్నర్ ఒహియో స్టేట్, యుఎస్ఎ, టెడ్ స్ట్రిక్లాండ్.
2009 మానవతావాది మరియు శాంతి రాయబారిగా ఆయన చేసిన కృషికి భగవాన్ కు ఇచ్చిన సర్పణ పత్రం. (18 సెప్టెంబరు 2009) గౌరవ. జిమ్ కారిజియానిస్, పి.సి., ఎం.పి., హౌస్ ఆఫ్ కామన్స్, స్కార్‌బరో-అజిన్‌కోర్ట్, టొరంటో
2009 యోగా, ధ్యానం మరియు ఆధ్యాత్మిక సమావేశాల ద్వారా వ్యాయామం మరియు ఆహారం యొక్క ఆరోగ్యకరమైన మానసిక మరియు శారీరక జీవనశైలిని సృష్టించడం గురించి సమాజంతో తన నైపుణ్యాన్ని పంచుకున్నందుకు భగవాన్ కు సమర్పించిన గుర్తింపు పత్రం. (21 సెప్టెంబరు 2009) ఓక్లహోమా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్, USA
2009 ఆధ్యాత్మిక మరియు శ్రేయస్సు కార్యక్రమాలను నిర్వహించినందుకు భగవాన్ కు సమర్పించిన గుర్తింపు పత్రం. (5 అక్టోబరు 2009) USA లోని ఓక్లహోమా సిటీ మేయర్ కార్యాలయం
2009 ఓక్లహోమా నగర ప్రజలకు వారి ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ శ్రేయస్సు కోసం నాయకుడిగా ఆయన చేసిన నిస్వార్థ సేవ కై భగవాను కు సమర్పించిన అంగీకార పత్రం. (6 అక్టోబరు 2009) గుర్తింపు పత్రం / ఓక్లహోమా నగరం/ USA ఓక్లహోమా నగరం, USA
2009 భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం సమాజంలో నిర్వర్తించిన మానవతా ప్రయత్నాలను గుర్తించే లేఖ. (31 డిసెంబర్ 2009) మాజీ-ముఖ్యమంత్రి, బి.ఎస్. యడ్యూరప్ప
(2010),
2012 100 అత్యంత ఆధ్యాత్మికంగా ప్రభావితం చేసిన వ్యక్తి. (12 February 2012) బాడీ మైండ్ స్పిరిట్
2015 సనాతన హిందూ ధర్మం యొక్క పునరుజ్జీవనం కోసం ఆయన చేసిన అంకితభావానికి భగవాన్ ను గుర్తించారు. (15 August 2015) లాస్ ఏంజిల్స్ యొక్క ఇండో-అమెరికన్ సమాఖ్య సంఘాలు, USA
2015 భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం యొక్క దైవ రూపత, ఆధ్యాత్మిక తపస్సు, బలం మరియు సనాతన హిందూ ధర్మం (హిందూ మతం) మరియు మానవత్వానికి ఆయన చేసిన కృషి. (11 అక్టోబరు 2015) శ్రీ మహాంత్ స్వామి నరేంద్రగిరిజి, అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షులు
2015 ప్రపంచవ్యాప్తంగా కుంభమేళాను నిర్వహించడానికి అధికారం కలిగిన ఏకైక హిందూ సంస్థ నిత్యానంద సంఘ.(11 అక్టోబరు 2015) శ్రీ మహాంత్ స్వామి నరేంద్రగిరిజి మహారాజ్
2015 కుంభమేళాపై సమాజానికి అవగాహన కల్పించి మరియు ప్రథమ వేదిక పై నిలిపినందుకు . (24 అక్టోబరు 2015) USA లోని కాలిఫోర్నియా స్టేట్ యొక్క సెనేట్
2017 మోంట్క్లైర్ నగరం 18 అక్టోబరు 2017 ను “పరమహంస నిత్యానంద దినం”గా ప్రకటించింది.(18 అక్టోబరు 2017) మోంట్క్లైర్ నగరం
2017 సనాతన హిందూ ధర్మం యొక్క వేద-అగామిక్ సంప్రదాయాన్ని మూడవ కన్ను మేల్కొలుపుట ద్వారా మరియు శాంతి ఆవిష్కరణ(అసాధారణ శక్తులు) ద్వారా పునరుజ్జీవింపజేయడం ద్వారా మానవాళి యొక్క అత్యున్నత చేతనా స్థితులలో పరిణామానికి భగవాన్ యొక్క సహకారాన్ని ఉదహరించిన సిటీ కౌన్సిల్ నుండి ప్రకటన (18 అక్టోబరు 2017) మోంట్క్లైర్ కరోలిన్ రాఫ్ట్ యొక్క మేయర్ ప్రో టెంపుల్

డాక్టరేట్లు

2018 ప్రపంచవ్యాప్తంగా పురాతన వేద శాస్త్రాలను పునరుద్ధరించడంలో ఆయన చేసిన కృషికి భగవాన్ నిత్యానంద పరమశివంకు కామన్వెల్త్ విశ్వవిద్యాలయం (బెలిజ్) డాక్టరేట్ ఆఫ్ హ్యుమానిటీస్ (హోనోరిస్ కాసా) లభించింది.(31 మే 2018) కామన్వెల్త్ విశ్వవిద్యాలయం (బెలిజ్)
2018 ఐక్యరాజ్యసమితి గ్లోబల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (U.S.A. లో విలీనం చేయబడింది)

అంతర్జాతీయ శాంతి మరియు ఆధ్యాత్మిక పురస్కారంతో "భగవాన్ శ్రీ నిత్యానంద స్వామి" మానవాలి యొక్క అత్యున్నత చేతనాస్థితులలో పరిణామానికి గుర్తింపుగా ఆయన చేసిన కృషికి ఈ అవార్డును ప్రదానం చేశారు.(29 అక్టోబరు 2018)

ఐక్యరాజ్యసమితి యొక్క ప్రపంచఅభివృద్ధి సంస్థ
2019 అత్యున్నత చేతనాస్థితులలో పురోగతి యొక్క అవకాశాలను మరియు శక్తులను స్థాపించడంలో మరియు శాస్త్రీయంగా ప్రదర్శించడం, ధృవీకరించడం మరియు దాని పనిని వివరించడంలో ఆయన చేసిన కృషికి భగవాన్ నిత్యానంద పరమశివంగారికి మెక్సికోలోని అజ్టెకా విశ్వవిద్యాలయం హిందూ మతంలో గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్సెస్ అవార్డును ప్రదానం చేసింది. (25 ఏప్రిల్ 2019) అజ్టెకా విశ్వవిద్యాలయం

రికార్డులు

ఏషియా బుక్ అఫ్ అవార్డు

2017 ఒకే సారి 108 మంది వ్యక్తులు పరమశివ శక్తి ఆవిష్కరణ చేసినతరువాత ఏషియా బుక్ అఫ్ రికార్డ్స్ ఈ యొక్క గుర్తింపు పత్రాన్ని సమర్పించింది (21 జూన్2017)

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

సంవత్సరం రికార్డు యొక్క వివరణ
30 సెప్టెంబరు 2017 అతిపెద్ద రోప్ యోగ పాఠం
3 అక్టోబరు 2017 Largest శివస్థంబ యోగ పాఠం
16 అక్టోబరు 2017 అతిపెద్ద మానవ ఓం చిహ్నం



References